రమాదాన్ మొదటి వారంలో 255 మంది బిక్షగాళ్ళు అరెస్టు
- June 03, 2017
రియాద్ : రమాదాన్ మొదటి వారంలో 255 మంది బిక్షగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 56 మంది పురుషులు, 124 మంది మహిళలు మరియు 75 మంది పిల్లలు ఉన్నారు. పవిత్ర నెలలో తారవీహ్ ప్రార్ధనలు ప్రారంభించిన తరువాత, ట్రాఫిక్ లైట్ల వద్ద బిచ్చగాళ్ళు రియాద్ వీధుల్లో యాచన చేస్తూ . పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిని కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు అప్పగించారు. మిగిలినవారిని భిక్షాటనకు వ్యతిరేకంగా భద్రత కమిటీకి సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







