ఇండియన్ ఆర్మీలోకి భారీగా మహిళా పోలీసు జవాన్లు
- June 05, 2017
ఇండియన్ ఆర్మీలో భారీ సంస్కరణలకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు యుధ్దక్షేత్రంలో పురుషలు మాత్రమే పోరాడుతుండగా ఇక మీదట మహిళలు కూడా వారికి సహకరించనున్నారు. ఈ మేరకు కావాల్సిన అన్ని రకాల మార్పులు సిద్ధం చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. మహిళా జవాన్లు రావడం అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రావత్ తెలియజేశారు. దీనిలో భాగంగా ముందుగా మిలిటరీ పోలీసు జవాన్లుగా మహిళలకు బాధ్యతలు ఇస్తాం అని రావత్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









