ఇండియన్ ఆర్మీలోకి భారీగా మహిళా పోలీసు జవాన్లు
- June 05, 2017
ఇండియన్ ఆర్మీలో భారీ సంస్కరణలకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు యుధ్దక్షేత్రంలో పురుషలు మాత్రమే పోరాడుతుండగా ఇక మీదట మహిళలు కూడా వారికి సహకరించనున్నారు. ఈ మేరకు కావాల్సిన అన్ని రకాల మార్పులు సిద్ధం చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. మహిళా జవాన్లు రావడం అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రావత్ తెలియజేశారు. దీనిలో భాగంగా ముందుగా మిలిటరీ పోలీసు జవాన్లుగా మహిళలకు బాధ్యతలు ఇస్తాం అని రావత్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







