బాలకృష్ణ వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు

- October 10, 2015 , by Maagulf
బాలకృష్ణ వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు

తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసిమెలసి ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే సీనీనటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. హిందూపురం బిట్ప్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకనందుడి జీవితం అందరికి ఆదర్శమన్నారు. పట్లిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com