బాలకృష్ణ వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు
- October 10, 2015
తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసిమెలసి ఉండాలని హిందూపురం ఎమ్మెల్యే సీనీనటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. హిందూపురం బిట్ప్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకనందుడి జీవితం అందరికి ఆదర్శమన్నారు. పట్లిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









