'ఎస్.టి.ఎస్' ఆధ్వర్యంలో రక్త దానం
- June 06, 2017
సింగపూర్: సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం వారు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిభిరం నిర్వహించారు.ఎస్.టి.ఎస్ ఈ రక్తదాన శిభిరాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్చందంగా రక్త దానం చేశారు.చల్లా శ్రీప్రదాయ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్, రత్న కుమార్, సత్య సూరిశెట్టి రాజశేఖర్,రామరాజు,నగేష్,రేణుక,నాగకిషోర్,శ్రీవిద్య తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రక్త దానం ఏర్పాటు చేసిన వారికి,సంస్థ సభ్యులకు ఎస్.టి.ఎస్ రంగా రవి కృతజ్ఞలు తెలిపారు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









