'ఎస్.టి.ఎస్' ఆధ్వర్యంలో రక్త దానం
- June 06, 2017
సింగపూర్: సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం వారు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిభిరం నిర్వహించారు.ఎస్.టి.ఎస్ ఈ రక్తదాన శిభిరాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్చందంగా రక్త దానం చేశారు.చల్లా శ్రీప్రదాయ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్, రత్న కుమార్, సత్య సూరిశెట్టి రాజశేఖర్,రామరాజు,నగేష్,రేణుక,నాగకిషోర్,శ్రీవిద్య తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రక్త దానం ఏర్పాటు చేసిన వారికి,సంస్థ సభ్యులకు ఎస్.టి.ఎస్ రంగా రవి కృతజ్ఞలు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









