'ఎస్.టి.ఎస్' ఆధ్వర్యంలో రక్త దానం
- June 06, 2017
సింగపూర్: సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా సింగపూర్ తెలుగు సమాజం వారు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్త దాన శిభిరం నిర్వహించారు.ఎస్.టి.ఎస్ ఈ రక్తదాన శిభిరాన్ని చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
స్థానికంగా ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్చందంగా రక్త దానం చేశారు.చల్లా శ్రీప్రదాయ ఆధ్వర్యంలో సభ్యులు సుధాకర్, రత్న కుమార్, సత్య సూరిశెట్టి రాజశేఖర్,రామరాజు,నగేష్,రేణుక,నాగకిషోర్,శ్రీవిద్య తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రక్త దానం ఏర్పాటు చేసిన వారికి,సంస్థ సభ్యులకు ఎస్.టి.ఎస్ రంగా రవి కృతజ్ఞలు తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







