ఆహార పదార్థాల కొరతలేదు: ఖతార్ మినిస్ట్రీ
- June 07, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) ఉన్నతాధికారి, దేశంలో ఆహార పదార్థాల కొరత లేదని స్పష్టం చేశారు. ఎంఇసి అండర్ సెక్రెటరీ షేక్ జస్సిమ్ బిన్ జబెర్ అల్ థని మాట్లాడుతూ, ఖతార్ సర్ప్లస్ ఫుడ్ సప్లయ్ కలిగి ఉందనీ, అన్ని రకాల ఆహార పదార్థాలూ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉన్నాయని తెలిపారు. అలాగే ఫుడ్ షార్టేజీ తలెత్తకుండా ఎమర్జన్సీ ప్లాన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. నివాసితులు అలాగే, పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పొరుగు దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకోవడంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఉండవచ్చునన్న ప్రచారంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతార్ అధికారిక వర్గాలు పౌరులను అప్రమత్తం చేసి, వాస్తవ పరిస్థితుల్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









