24 ప్రైవేటు పాఠశాలలు ఫీజు పెంచుకోవచ్చని అబూధాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం
- June 07, 2017
అబూధాబీ: విద్యా రుసుములు, పాఠశాల ఫీజులను పెంచుకొంటామని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు అభ్యర్ధనలు సమర్పించారు. ఇందులో 84 పాఠశాలలలో 60 ప్రైవేట్ పాఠశాలలు అభ్యర్థనను అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ తిరస్కరించింది డజన్ల కొద్దీ ప్రైవేటు పాఠశాలలు పాఠశాలల రుసుం 3 శాతం పెంచుకోవచ్చని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిసీ) అధికారులు మంగళవారం ప్రకటించారు. 2017/2018 విద్యాసంవత్సరంతో ప్రారంభమైన అబుదాబిలోని 24 ప్రైవేటు పాఠశాలలకు రుసుము పెంచుకొనే అవకాశంకు ఆమోదం తెలిపింది. సగటు రుసుము 3 శాతం మాత్రమేనని చెప్పారు - ఆసియా పాఠ్య ప్రణాళికతో ట్యూషన్ చెప్పుకొనేందకు అభ్యర్థించిన 14 పాఠశాలలు అనుమతిని ఇచ్చిం ది, అదే విధంగా70 పాఠశాలలు వివిధ పాఠ్య ప్రణాళికలు చెప్పుకొనేలా అనుమతిని అందించింది. అన్ని అభ్యర్థనలు పూర్తిగా అధ్యయనం, సమీక్షించిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలు మరియు నాణ్యత వర్తించే ప్రమాణాలు మరియు పాఠశాల మెరుగుదల పధకాలతో పూర్తి సమ్మతి నిర్ధారించిన తర్వాత ఆయా అనుమతులు మంజూరు కాబడ్డాయి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







