జూన్ 15 నుంచి పని గంటల కుదింపు
- June 07, 2017
రియాద్: సూర్య తాపం నుంచి కార్మికులకు ఉపశమనం కల్పించేందుకుగాను మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య పని గంటలపై బ్యాన్ విధిస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. జూన్ 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మూడు నెలలపాటు ఈ బ్యాన్ అమల్లో ఉంటుంది. కార్మికుల భద్రతే లక్ష్యంగా మినిస్ట్రీ పలు కార్యక్రమాలు చేపడ్తోందనీ, అందులో ఈ నిర్ణయం కూడా ఒకటని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వర్క్ రిలేటెడ్ ప్రమాదాల్ని తగ్గించే దిశగా మినిస్ట్రీ సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు మినిస్ట్రీ అధికారిక ప్రతినిథి ఖాలిద్ అబా అల్ ఖైల్ చెప్పారు. ఉష్ణోగ్రతల్లో తేడాల్ని బట్టి, పని గంటలపై బ్యాన్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఉంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







