త్వరలో విడుదల కాబోతున్న జాలర్లు
- June 07, 2017
మనామ : అంతులేని సముద్రంలో దారి తప్పిపోయిన పలువురు జాలర్లను కిష్ ద్వీపంలో ఇరాన్ అధికారులు నిర్బంధించిన వారిని మంగళవారం విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ఫిషర్మెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిన్ ఆంటోనీ తెలిపిన వివరాల ప్రకారం. జగన్ , జెనీష్, జోస్ ప్రిన్స్, అరోకియా జాన్ యూసఫ్ , జేసుడియాన్ అరోకియా ఎబెస్ బోర్గియో, బాస్కాలిస్, ఆంథోనీ పిచాయి, ఆంటోనీ సోసై, ఆంటోనీ ప్రమోద్, బోర్జియో ఫ్రాన్సిస్, విక్టర్, విజువాసుమ్, అరోకి విర్వ్క్, అరుణ్ ప్రజీదాన్, సాజన్ , సావియో, విలియం ప్రభాూ, జోసెఫ్ బెస్కి, డొమినిక్ సావియో, నిశాంత్, మెరీన్ కుమార్, రాజ్ తిలక్ మరియు అన్సన్. విడుదల కాబడిన మత్స్యకారులను త్వరలో తమ పడవలలో బహ్రెయిన్ తీరాలకు చేరుస్తామని ఆయన చెప్పారు. "ఇరాన్ అధికారులు వారి వారి పాస్పోర్ట్ లు మరియు ఇతర పత్రాలను తిరిగి ఇచ్చారు" అని జస్టిన్ విడుదల చేశాడు. "జాలర్లకు మద్దతు ఇవ్వడం కోసం ఇరాన్ మరియు బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాల అధికారులకు ముఖ్యంగా మీడియాకు ధన్యవాదాలు ఆయన తెలిపారు. కిష్ ద్వీపంలో ఆ మత్స్యకారుల నిర్బంధ సమయంలో ఆహారం, మందులు, ఫోన్ రీఛార్జ్ కూపన్లు అందించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







