సముద్రంలో కూలిన విమానం...
- June 07, 2017
మయన్మార్ సైనిక విమానం అండమాన్ సముద్రంలో కుప్పకూలింది. అందులోవున్న 116 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.35 గంటలకు యాంగూన్ - మీక్ మధ్య వెళ్తూ కనిపించకుండా పోయింది. దావై సిటీకి ఇరవై కిలోమీటర్ల దూరంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. 11 మంది క్రూమెంబర్స్తోపాటు 105 మంది ప్రయాణీకులున్నారు.
విమాన శకలాలను నౌకాదళ అధికారులు గుర్తించారు. విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని సమాచారం. ఇందుకోసం ఓడలు, విమానాలను రంగంలోకి దించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







