మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం: 23 మంది మృతి 10 మంది గాయపడ్డారు
- June 08, 2017
మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనం కాగా, మరో 10 మంది గాయపడ్డారు. బాలాఘాట్లో ఉన్న బాణాసంబా కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్ప కూలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోసంద్రం అయ్యింది. గాయపడ్డవారిని నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









