మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం: 23 మంది మృతి 10 మంది గాయపడ్డారు
- June 08, 2017
మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనం కాగా, మరో 10 మంది గాయపడ్డారు. బాలాఘాట్లో ఉన్న బాణాసంబా కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్ప కూలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోసంద్రం అయ్యింది. గాయపడ్డవారిని నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







