అమర్నాథ్ యాత్రికులకు శివలింగ దర్శనానికి లైన్ క్లియర్
- June 08, 2017
అమర్నాథ్ యాత్రకు అడ్డంకుల్ని అధికారులు తొలగిస్తున్నారు. శివలింగ దర్శనానికి భక్తులు వెళ్లే మార్గాల్లో మంచు పేరుకుపోవడంతో వాటిని తొలగిస్తూ దారులను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే యాత్ర ప్రారంభం కానుండడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పహల్గామ్ దగ్గర మంచు భారీగా ఉండడంతో వాటిని తొలగిస్తూ పనులు వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







