సిఎం వైఫ్ తో భేటీ అయిన తలైవా
- June 08, 2017
సూపర్స్టార్ రజనీకాంత్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సతీమణి అమృత ఫడణవిస్ని కలిశారు. రజనీ కాంత్ లేటెస్ట్ చిత్రం 'కాలా' షూటింగ్ కొంత భాగం ముంబయిలో జరుపుకుటుంది.
షూటింగ్ అనంతరం రజనీ .. అమృతని కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని అమృత ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. 'లెజెండ్ని కలిసినందుకు గొప్పగా భావిస్తున్నాను. పద్మవిభూషణ్ గ్రహీత రజనీ పలు సామాజిక కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు' అని ట్వీట్ చేశారు.
కాగా, రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నారు అనే తరుణంలో ఆయన ప్రతీ భేటి రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుటుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









