'MID' కార్యక్రమంలో పాల్గొనుటకు దుబాయ్ చేరుకున్న కామిశెట్టి శ్రీనివాసులు
- June 08, 2017
దుబాయ్: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 'మ్యూజిక్ ఇండియా దుబాయ్' వారు ఎంతో ఘనంగా 'అన్నమాచార్య సంకీర్తనా వైభవం' ను రేపు దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అశేష తెలుగు సంగీత ప్రియుల స్పందన లభిస్తోంది. యూఏఈ గల ఎందరో సంగీతకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నేడు శ్రీనివాసులు గారు దుబాయ్ రావటం జరిగింది.మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఫౌండర్ ప్రశాంతి చోప్రా మరియు కుటుంబ సభ్యులు, ఫౌండర్ మెంబెర్ రాకేష్ మారిగంటి,కె.బి.వెంకటేష్,సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు శ్రీనివాసులు మరియు మనవడు మా.సాయి చరణ్ ను ఘనంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ప్రతి ఒక్కరు రేపు 'ఇండియన్ కాన్సులేట్ - దుబాయ్' లో 05 గం.ల నుండి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 'మ్యూజిక్ ఇండియా దుబాయ్' సభ్యులు ఆహ్వానం పలికారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









