కంపెనీలకు కొత్త ఈ-వీసా వ్యవస్థను ప్రారంభించిన ఆర్ ఓ పి
- June 09, 2017
వీసా విధానాలను క్రమబద్ధీకరించడానికి ఆయా సంస్థలను ఆన్లైన్లో నమోదు చేయడానికి కొత్త ఈ-వీసా వ్యవస్థను ఆర్ ఓ పి ప్రవేశపెట్టి ఆయా కంపెనీలను ఆహ్వానిస్తూ ఆర్ ఓ పి ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన వ్యవస్థ విధానం ద్వారా వీసాలను ఉత్తమంగా మరియు వేగంగా దరఖాస్తు చేసుకోవటానికి ఆర్ ఓ పి ధృవీకరించింది. కంపెనీలు ఇకపై నేరుగా వెబ్సైట్ https://evisa.rop.gov.om ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు ఒక గుర్తింపుతో కూడిన అభ్యర్థనను సమర్పించవచ్చు. అధికారిక పత్రాలను సమర్పించడానికి పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ డైరెక్టరేట్ జనరల్ (డి జిపిఆర్) కార్యాలయాలను కూడా సందర్శించి రిజిస్ట్రేషన్ లో అనుమతి పొందవచ్చు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









