బహ్రెయిన్ వ్యతిరేక చర్యలొద్దు: మీడియాకి హెచ్చరిక
- June 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్, బహ్రెయిన్లో మీడియాకి హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్ కింగ్డమ్, ఖతార్కి సంబంధించిన విషయాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ సానుకూల విశ్లేషణలు చేయరాదనీ, అత్యున్నతస్థాయిలో ఖతార్ విషయంలో బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆ నిర్ణయాన్ని మీడియా సైతం గౌరవించాలని మినిస్ట్రీ పేర్కొంది. ఏ మీడియా ద్వారా అయినాసరే, ఖతార్కి అనుకూల విశ్లేషణలు కనిపించరాదనీ, ఒకవేళ కన్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









