బహ్రెయిన్ వ్యతిరేక చర్యలొద్దు: మీడియాకి హెచ్చరిక
- June 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్, బహ్రెయిన్లో మీడియాకి హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్ కింగ్డమ్, ఖతార్కి సంబంధించిన విషయాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ సానుకూల విశ్లేషణలు చేయరాదనీ, అత్యున్నతస్థాయిలో ఖతార్ విషయంలో బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆ నిర్ణయాన్ని మీడియా సైతం గౌరవించాలని మినిస్ట్రీ పేర్కొంది. ఏ మీడియా ద్వారా అయినాసరే, ఖతార్కి అనుకూల విశ్లేషణలు కనిపించరాదనీ, ఒకవేళ కన్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







