ఖతార్ సానుభూతిపరులకు జైలు!
- June 09, 2017
సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఖతార్పై సానుభూతి తెలిపేందుకు ఎవరైనా సాహసిస్తే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్తోపాటు కొన్ని గల్ఫ్ దేశాలు, అలాగే కొన్ని అరబ్ నేషన్స్, ఖతార్ విషయమై కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్న మినిస్ట్రీ ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత బహ్రెయిన్లో ప్రతి ఒక్కరి మీదా ఉందని స్పస్టం చేసింది. హెచ్చరికల్ని బేఖాతరు చేసినవారికి చట్టాల ప్రకారం ఐదేళ్ళ వరకు జైలు శిక్ష తప్పదని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









