ఖతార్ సానుభూతిపరులకు జైలు!
- June 09, 2017
సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఖతార్పై సానుభూతి తెలిపేందుకు ఎవరైనా సాహసిస్తే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్తోపాటు కొన్ని గల్ఫ్ దేశాలు, అలాగే కొన్ని అరబ్ నేషన్స్, ఖతార్ విషయమై కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్న మినిస్ట్రీ ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత బహ్రెయిన్లో ప్రతి ఒక్కరి మీదా ఉందని స్పస్టం చేసింది. హెచ్చరికల్ని బేఖాతరు చేసినవారికి చట్టాల ప్రకారం ఐదేళ్ళ వరకు జైలు శిక్ష తప్పదని తెలిపింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









