రంజాన్ సందర్భంగా డల్లాస్ లో రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
- June 09, 2017
రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డల్లాస్ లో రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. డల్లాస్ లోని పలు తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు.. ఈ ఇప్తార్ విందుకు హాజరయ్యారు. రెహబార్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, రసీమ్ షేక్, అజర్ పాషా ఆధ్వర్యంలో నడుస్తున్న రెహబార్ ఫౌండేషన్.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నల్గొండ, బాపట్ల సహా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలకు కట్టు మిషన్లు, నిరుద్యోగ విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ కేంద్రాలు నిర్వహించడంతో పాటు నిరుపేద ముస్లింలకు అహారాన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









