రంజాన్ సందర్భంగా డల్లాస్ లో రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
- June 09, 2017
రెహబార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డల్లాస్ లో రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. డల్లాస్ లోని పలు తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు.. ఈ ఇప్తార్ విందుకు హాజరయ్యారు. రెహబార్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, రసీమ్ షేక్, అజర్ పాషా ఆధ్వర్యంలో నడుస్తున్న రెహబార్ ఫౌండేషన్.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నల్గొండ, బాపట్ల సహా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలకు కట్టు మిషన్లు, నిరుద్యోగ విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ కేంద్రాలు నిర్వహించడంతో పాటు నిరుపేద ముస్లింలకు అహారాన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







