రొమానియాలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి
- June 09, 2017
రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి-2 1600 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. శతృదేశమైన పాకిస్థాన్లోనూ ప్రభంజనం సృష్టించింది. త్వరలో చైనాలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జూన్ 2నుంచి రొమానియాలో ట్రాన్సిల్ వానియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండగా, ఇక్కడ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు. ఇందుకోసం చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రొమానియాకి వెళ్లారు. జూన్ 11 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









