రొమానియాలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి
- June 09, 2017
రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి-2 1600 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. శతృదేశమైన పాకిస్థాన్లోనూ ప్రభంజనం సృష్టించింది. త్వరలో చైనాలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జూన్ 2నుంచి రొమానియాలో ట్రాన్సిల్ వానియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండగా, ఇక్కడ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు. ఇందుకోసం చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రొమానియాకి వెళ్లారు. జూన్ 11 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







