టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థల అక్కౌంట్ల మూసివేత
- June 10, 2017బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లకు యూఏఈ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలూ జరిగేందుకు వీలు లేదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్ని జారీ చేసింది. మరో సర్క్యులర్లో, 59 వ్యక్తిగత, 12 సంస్థాగత ఖాతాలను నిలుపుదల చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్, ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, బార్వా బ్యాంక్, మస్రాఫ్ అల్ రయాన్, ఖతార్ నేషనల్ బ్యాంక్, దోహా బ్యాంక్ వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి, ఆయా బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









