దాసరి లేని లోటు..తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి
- June 10, 2017
దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభ హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో జరిగింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు దాసరి పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి లేని లోటు.. టాలీవుడ్కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









