త్వరలోనే ఏరియర్స్ చెల్లింపు
- June 11, 2017
బహ్రెయిన్లో కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ జీతాల్ని త్వరలోనే చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ ప్రక్రియలో వేగం పెంచారు. ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్స్తో, మినిస్ట్రీ తీసుకున్న చర్యలు ఫలించి కన్స్ట్రక్షన్ కంపెనీ తమ కార్మికులకు పాత బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించినట్లు మినిస్టర్ చెప్పారు. తమ జీతాల కోసం వంద మందికి పైగా కార్మికులు ఎస్తిక్లాల్ హైవే మీద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన అందరినీ ఆలోచింపజేసింది. బహ్రెయిన్లో ప్రముఖ లేబర్ యూనియన్ అయిన జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్బిటియు) ఈ ఆందోళన విషయంలో కార్మికుల తరఫున నిలబడింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







