త్వరలోనే ఏరియర్స్ చెల్లింపు
- June 11, 2017
బహ్రెయిన్లో కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ జీతాల్ని త్వరలోనే చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమైదాన్ చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ ప్రక్రియలో వేగం పెంచారు. ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్స్తో, మినిస్ట్రీ తీసుకున్న చర్యలు ఫలించి కన్స్ట్రక్షన్ కంపెనీ తమ కార్మికులకు పాత బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించినట్లు మినిస్టర్ చెప్పారు. తమ జీతాల కోసం వంద మందికి పైగా కార్మికులు ఎస్తిక్లాల్ హైవే మీద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన అందరినీ ఆలోచింపజేసింది. బహ్రెయిన్లో ప్రముఖ లేబర్ యూనియన్ అయిన జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ (జిఎఫ్బిటియు) ఈ ఆందోళన విషయంలో కార్మికుల తరఫున నిలబడింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









