సంబంధాలు తెగిపోయిన దేశాల నివాసితులపై ఎలాంటి చర్య తీసుకోము - ఖతార్
- June 11, 2017
ఖతార్: తన సంస్థల విశ్వాసాలను, సూత్రాలకు అనుగుణంగా, తమ ప్రజలతో వ్యవహరించేటప్పుడు రాష్ట్రాలు, ప్రభుత్వాలతో రాజకీయ విభేదాలను నివారించుకుంటూ పనిచేస్తుందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దౌత్యపరమైన సంబంధాలు, దేశాలకు వ్యతిరేకంగా విరుద్ధమైన ధోరణి పై ప్రచారాల నేపథ్యంలో ఖతార్ తో దౌత్యపరమైన ప్రాతినిధ్యాలు తగ్గిపోయిన దేశాల జాతీయతలను కలిగి ఉన్న నివాసితులపై ఖతార్ ఎలాంటి కక్ష్యపూరిత చర్యలకు పాల్పడదని నొక్కి చెప్పింది. తమ దేశాల ఆమోదంతో పనిచేసే నివాసితులు కాంట్రాక్టు ద్వారా రాష్ట్ర చట్టాలు మరియు నిబంధనల ప్రకారం ఖతార్ లో ఉంటున్న వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని ఆ ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







