మొహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతన చెల్లింపులు
- June 11, 2017
మొహ్మద్ బిన్ రషీద్ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు జూన్ నెల వేతనాల్ని ఈ నెలలో ముందుగానే అందుకోనున్నారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదేశాల మేరకు వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ - యూఏఈ, ముందస్తు జీతాల డిపాజిట్పై చర్యలు వేగవంతమయ్యాయి. జూన్ 15న ఉద్యోగులకు జీతాలు అందనున్నాయి. ఈద్కి సరిగ్గా పది రోజుల ముందు జీతాలు అందుకోనుండడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ డైరెక్టర్ అబ్దుల్ రహామాన్ సలే అల్ సలె, షేక్ మొహ్మద్ బిన్ రషీద్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రమదాన్ మాసాన్ని ఉద్యోగులు ఇంకా ఆనందంగా జరుపుకునేందుకు షేక్ మొహమ్మద్ చూపిన పెద్ద మనసు చాలా గొప్పదని అన్నారాయన.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







