ఆటా సర్వసభ్య సమావేశం
- June 11, 2017
అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా సర్వసభ్య సమావేశం.. చికాగో నగరంలోని రినెస్సెన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యవర్గం తమ విధులను నూతన కార్యవర్గానికి అప్పజెప్పింది. ఆటా నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ కందిమళ్ళ.. కొండా రామ్మోహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా కరుణాకర్ అసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నరేంద్ర చీమర్ల, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా వినోద్ కుక్కునూరు, సెక్రటరీగా విష్ణు మాధవరం, జాయింట్ సెక్రటరీగా రఘువీర్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా మహిధర్ రెడ్డి, ట్రెజరర్ గా ప్రసాద్ చింతలపాని ఎన్నికయ్యారు. 2018వ సంవత్సరానికి గాను ఆటా సర్వసభ్య సమావేశాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించాలని కొత్త బోర్డ్ నిర్ణయించింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









