ఆటా సర్వసభ్య సమావేశం
- June 11, 2017
అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా సర్వసభ్య సమావేశం.. చికాగో నగరంలోని రినెస్సెన్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యవర్గం తమ విధులను నూతన కార్యవర్గానికి అప్పజెప్పింది. ఆటా నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ కందిమళ్ళ.. కొండా రామ్మోహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా కరుణాకర్ అసిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నరేంద్ర చీమర్ల, ప్రెసిడెంట్ ఎలక్ట్ గా వినోద్ కుక్కునూరు, సెక్రటరీగా విష్ణు మాధవరం, జాయింట్ సెక్రటరీగా రఘువీర్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ గా మహిధర్ రెడ్డి, ట్రెజరర్ గా ప్రసాద్ చింతలపాని ఎన్నికయ్యారు. 2018వ సంవత్సరానికి గాను ఆటా సర్వసభ్య సమావేశాన్ని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో నిర్వహించాలని కొత్త బోర్డ్ నిర్ణయించింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







