ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచే ప్రణాళికపై ఆగ్రహించిన మంత్రి
- June 12, 2017
ప్రైవేటు పాఠశాలల ట్యూషన్ ఫీజులను నిర్ణయించడానికి ఆర్థిక నిపుణులు సంప్రదింపులు జరుపుతారని విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి డాక్టర్ మహ్మద్ అల్ ఫేరేస్ పేర్కొన్నారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఆ రుసుమును పెంచే ఏ ప్రణాళికల ఐనా సరికాదని ఖండించారు మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి డాక్టర్ హైతాహ్మ్ అల్-అథరి ఈ సందర్భంగా మంత్రి సూచనలు ఇస్తూ, ప్రభుత్వ భూమిని నిబంధనలను వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలలుగా ఉపయోగించి గందరగోళంగా మార్చిన ప్లాట్లువిషయమై ఆరా తీయాలని సూచించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







