ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచే ప్రణాళికపై ఆగ్రహించిన మంత్రి
- June 12, 2017
ప్రైవేటు పాఠశాలల ట్యూషన్ ఫీజులను నిర్ణయించడానికి ఆర్థిక నిపుణులు సంప్రదింపులు జరుపుతారని విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రి డాక్టర్ మహ్మద్ అల్ ఫేరేస్ పేర్కొన్నారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఆ రుసుమును పెంచే ఏ ప్రణాళికల ఐనా సరికాదని ఖండించారు మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి డాక్టర్ హైతాహ్మ్ అల్-అథరి ఈ సందర్భంగా మంత్రి సూచనలు ఇస్తూ, ప్రభుత్వ భూమిని నిబంధనలను వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలలుగా ఉపయోగించి గందరగోళంగా మార్చిన ప్లాట్లువిషయమై ఆరా తీయాలని సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









