సినిమాలకు గుడ్ బై చెప్పిన మంచు మనోజ్
- June 13, 2017
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇక ముందు ఎలాంటి సినిమాలు చేయనని చెప్పి సినీ
లవర్స్కి షాకిచ్చాడు. ప్రస్తుతం 'ఒక్కడు మిగిలాడు'లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఫిల్మ్స్ చేస్తున్నాడు. అవి పూర్తి అయ్యాక ఎలాంటి సినిమాలు చేయనని ప్రకటించాడు. వున్నట్లుండి మనోజ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించలేదు. 'మేజర్ చంద్రకాంత్'లోచైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన మనోజ్, ఆ తర్వాత హీరోగా దొంగ దొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్ నూకయ్య, వేదం వంటి చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే!
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







