అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇరువురు అరెస్ట్
- June 14, 2017
మనామా: చట్టాలు...శిక్షలు ఎంత ఖచ్చితంగా అమలవుతునప్పటికే అక్రమ మద్యం వ్యాపారం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. రాజధానిలో ఇరువురు నిందితులు మద్యంను చట్టవిరుద్ధంగా అమ్మేందుకు యత్నిస్తు తమకు దొరికినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కాపిటల్ గవర్నటే జెనరల్ ఖలీద్ అల్ థావాడి నిందితులు ఇరువురిని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించారు. అనుమానితులు ఇద్దరు ఆసియా దేశాలకు చెందినవారు. వీరు జఫ్ఫెయిర్ లో అరెస్టయ్యారు. అనుమానితులను అరెస్ట్ అనంతరం మద్య పానీయాల సరకును జప్తు చేయడమే కాక ఈ కేసుకు సంబంధించినపై పోలీసులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు కల్నల్ అల్ తవాది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







