ఈద్ తర్వాత వేసవి శిబిరాల్లో పాల్గొననున్న 3,400 మంది సౌదీ విద్యార్థులు
- June 14, 2017
రమదాన్ పండుగ అనంతరం సౌదీ అరేబియాలో నిర్వహించనున్న 3,400 ఎంపిక చేయబడిన విద్యార్ధులు వేసవి శిబిరాల్లో పాల్గొంటారు. మూడు-వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమంను రాజు అబ్దులజిజ్ మరియు ఆయన సహచర ఫౌండేషన్ ఫర్ క్రియేటివిటీ అండ్ క్రియేటివిటీ (మోవిబా) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ వేసవి శిబిరాలలను రియాద్, మక్కా, జెడ్డా, అబా మరియు మదీనా వంటి ప్రధాన నగరాలలో ఏర్పాటుచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో అనుభవజ్ఞులైన శిక్షకుల బృందం నేతృత్వంలో ఈ వేసవి శిబిరాలు నిర్వహించబడతాయి. వేసవి శిబిరాలలో చేరేందుకు సౌదీ విద్యార్థులు తమ తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి. వ్యక్తిగత మరియు సామాజిక నైపుణ్యాలను మెరుగుపర్చుకొనేందుకు ఇదో అద్భుత అవకాశం. స్థానిక పొరుగు ప్రాంతంలో నిర్వహించబడే ఈ వేసవి శిబిరాల్లో నిర్వహించబడే కార్యక్రమం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









