ఈద్ తర్వాత వేసవి శిబిరాల్లో పాల్గొననున్న 3,400 మంది సౌదీ విద్యార్థులు
- June 14, 2017
రమదాన్ పండుగ అనంతరం సౌదీ అరేబియాలో నిర్వహించనున్న 3,400 ఎంపిక చేయబడిన విద్యార్ధులు వేసవి శిబిరాల్లో పాల్గొంటారు. మూడు-వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమంను రాజు అబ్దులజిజ్ మరియు ఆయన సహచర ఫౌండేషన్ ఫర్ క్రియేటివిటీ అండ్ క్రియేటివిటీ (మోవిబా) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ వేసవి శిబిరాలలను రియాద్, మక్కా, జెడ్డా, అబా మరియు మదీనా వంటి ప్రధాన నగరాలలో ఏర్పాటుచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో అనుభవజ్ఞులైన శిక్షకుల బృందం నేతృత్వంలో ఈ వేసవి శిబిరాలు నిర్వహించబడతాయి. వేసవి శిబిరాలలో చేరేందుకు సౌదీ విద్యార్థులు తమ తమ పేర్లను నమోదు చేసుకొనేందుకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి. వ్యక్తిగత మరియు సామాజిక నైపుణ్యాలను మెరుగుపర్చుకొనేందుకు ఇదో అద్భుత అవకాశం. స్థానిక పొరుగు ప్రాంతంలో నిర్వహించబడే ఈ వేసవి శిబిరాల్లో నిర్వహించబడే కార్యక్రమం కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









