ముగ్గురు వలసదారుల మృతి
- June 14, 2017
గడచిన ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు వలసదారులు తమ లేబర్ క్యాంప్ వద్ద మృతి చెందిన దశలో కనుగొనబడ్డారు. చిత్రవేలు షన్ముగం అనే భారతీయ వలసదారుడు, అల్ నైమ్ ప్రాంతంలోని లేబర్ క్యాంప్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ట్రేడర్గా చిత్రవేలు పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో చిత్రవేలు ఉరివేసుకుని కన్పించాడని అతని రూమ్మేట్స్ తెలిపారు. మరో భారతీయ వలసదారుడు రాజు, అ అలిలోని తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో ఉరివేసుకుని కనిపించాడు. హౌస్ బాయ్గా రాజు పనిచేస్తున్నాడు. మరో భారతీయ వలసదారుడు అమన్దీప్ సింగ్, వెస్ట్ ఎకెర్లోని తన క్యాంప్లో మృతి చెందాడు. ఓ కాంట్రాక్టింగ్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తున్నాడు అమన్దీప్ సింగ్.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









