చట్టవిరుద్ధమైన పనివారిని నియమించడం పట్ల గృహిణులు అనాసక్తి
- June 16, 2017
అనేక మంది గృహిణులు రమదాన్ సమయంలో చట్టవిరుద్ధమైన పనిమనుషులు నియమించడమే కాకుండా నియామకం కార్యక్రమాలను పూర్తిచేసే నియామక కార్యాలయాలకు ఆ సంగతిని తెలియచేయడం వాయిదా వేస్తున్నారు. కొంతమంది అసమర్ధత కారణంగా కూడా తమపై ఆధారపడుతున్నారని అద్దె కార్మికుల ఒప్పుకున్నారు. రిక్రూట్మెంట్ కార్యాలయాల ధరలు కూడా చాలా అధికంగా ఉన్నాయి రమదాన్ లో ఇంటి సహాయకులకు డిమాండ్ అధికంగా ఉంటుంది ఇంటి పనులలో సహాయం చేయడానికి గృహిణి ఇతర మార్గాల్లో పనివారిని నియమించుకొంటున్నారు. కొన్ని రోజుల క్రితం నేను ఒక ఆఫ్రికన్ పని మనిషిని అధిక జీతంతో నియమించుకున్నాను, కాని ఆమె నావద్ద పని చేయడానికి నిరాకరించింది ఎందుకంటే నా ఇంటిలో ఆమెకు కేటాయించిన గది పెద్దగా లేదని అసంతృప్తితో . ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది, "అని ఉమ అద్నాన్ అన్నారు. అలాగే , నగ్లా మహ్మద్ మాట్లాడుతూ, తను వద్ద పనిచేసిన పనిమనిషి ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతూ కాలయాపన చేసేదని చెప్పాడు. "నేను నా పనిమనిషి వద్ద నుండి ఏమీ ప్రయోజనం పొందలేదు. ఆమె ఏమాత్రం పనిచేయదు. ఇది వాస్తవానికి ఆమె ఉద్యోగం పనిమనిషి అయినప్పటికీ మొత్తం పని నేనే చేసుకొనేవాడ్ని మొహమ్మద్ అన్నాడు. అల్మా హసన్, గృహిణి మాట్లాడుతూ, అక్రమ పనివారిని నియమించటానికి ఇష్టపడతానని మరియు వారు నిజంగా పని చేస్తారని నిర్ధారించడానికి నేను కేవలం వారికి గంటకు ఇంతని డబ్బు చెల్లించాలని సూచించారు. " నేను పనివారు అవసరమైనప్పుడు మాత్రమే వారిని నియమించటానికి ఇష్టపడతానని. వారి సేవలను అవసరం లేనప్పుడు వారికి జీతం చెల్లించాల్సిన అవసరం లేదు "అని ఉమ్మ్ హసన్ చెప్పారు. మాన్నల్ అల్-షిహ్రీ ఈ నియామక కార్యాలయాలు సమర్థంగా పనిచేయాలని గృహకార్యాల కోసం చట్టవిరుద్ధ పనిమనుషులు వినియోగించకుండా సక్రమ రీతిలో వారు నియమించబడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









