వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు
- October 12, 2015
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. నల్లపాడు రోడ్డులోని దీక్షా స్థలి నుంచి బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అందులోని ఐసీయూలోకి తరలించి వెంటవెంటనే పరీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ప్రస్తుతం ఆయనతోపాటే ఐసీయూలో ఉండి పరామర్శిస్తున్నారు. ఏడో రోజుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







