దుబాయ్ లో లేబర్ క్యాంపులు సందర్శించిన ఏ.పి మంత్రి పితాని
- June 16, 2017దుబాయ్: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు (కార్మికుల ఉద్యోగ, శిక్షణ మరియు పరిశ్రమలు) పితాని సత్యనారాయణ జెనీవా లో ఇండియన్ లేబర్ ఆర్గనైజషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో దుబాయ్ లో బస చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ లో గల వివిధ లేబర్ క్యాంప్స్ ను సందర్శించి కార్మికుల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ లేబర్ క్యాంప్స్ చాలా చక్కగా ఉన్నాయని కొనియాడారు.ఇదే రకంగా అమరావతి లో కూడా పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో శ్యామ్ తిరుమలశెట్టి,కేతా పల్లంశెట్టి,శ్రీనివాస రావు జుత్తిగ,గల్లి మైనర్ బాబు,వాసు పొడిపి రెడ్డి, శేఖర్ బొక్క తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ