దుబాయ్ లో లేబర్ క్యాంపులు సందర్శించిన ఏ.పి మంత్రి పితాని
- June 16, 2017
దుబాయ్: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు (కార్మికుల ఉద్యోగ, శిక్షణ మరియు పరిశ్రమలు) పితాని సత్యనారాయణ జెనీవా లో ఇండియన్ లేబర్ ఆర్గనైజషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో దుబాయ్ లో బస చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ లో గల వివిధ లేబర్ క్యాంప్స్ ను సందర్శించి కార్మికుల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ లేబర్ క్యాంప్స్ చాలా చక్కగా ఉన్నాయని కొనియాడారు.ఇదే రకంగా అమరావతి లో కూడా పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో శ్యామ్ తిరుమలశెట్టి,కేతా పల్లంశెట్టి,శ్రీనివాస రావు జుత్తిగ,గల్లి మైనర్ బాబు,వాసు పొడిపి రెడ్డి, శేఖర్ బొక్క తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









