దుబాయ్ లో లేబర్ క్యాంపులు సందర్శించిన ఏ.పి మంత్రి పితాని

- June 16, 2017 , by Maagulf

దుబాయ్: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు (కార్మికుల ఉద్యోగ, శిక్షణ మరియు పరిశ్రమలు) పితాని సత్యనారాయణ జెనీవా లో ఇండియన్ లేబర్ ఆర్గనైజషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో దుబాయ్ లో బస చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ లో గల వివిధ లేబర్ క్యాంప్స్ ను సందర్శించి కార్మికుల కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇక్కడ లేబర్ క్యాంప్స్ చాలా చక్కగా ఉన్నాయని కొనియాడారు.ఇదే రకంగా అమరావతి లో కూడా పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటనలో శ్యామ్ తిరుమలశెట్టి,కేతా పల్లంశెట్టి,శ్రీనివాస రావు జుత్తిగ,గల్లి మైనర్ బాబు,వాసు పొడిపి రెడ్డి, శేఖర్ బొక్క తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com