'వాసుకి' చిత్రానికి లభించిన ఫిలింఫేర్ అవార్డ్
- June 19, 2017
స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'వాసుకి'. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నయనతార నటనకు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డును నయనతార సొంతం చేసుకున్నారు. మహిళలపై జరగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో వాసుకి సినిమా రూపొందింది. మలయాళంలో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. `వాసుకి` పేరుతో శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. లీడ్ రోల్ నయనతార చేయడంతో పాటు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్య కావడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాపై ఆసక్తిని కనపరుస్తున్నారు.
నయనతారకు ఫిలింపేర్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ నెలకొంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందని నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









