'శంకరాభరణం' వేడుకకు తారక్
- June 19, 2017
హైదరాబాద్: 'శంకరాభరణం' చిత్రంతో బాలనటిగా అలరించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి తులసి. తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయనకు గురుదక్షిణ ఇవ్వబోతున్నారు. విశ్వనాథ్ గౌరవార్థం రేపు హైదరాబాద్లో 'శంకరాభరణం' పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ నటీనటులను ఒకే వేదికపైకి తెస్తూ 24 విభాగాల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్టు తులసి వెల్లడించారు. మాదాపూర్లోని శిల్పకళావేదికలో రేపు జరిగే ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఎన్టీఆర్ హాజరవుతారని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు









