'శంకరాభరణం' వేడుకకు తారక్
- June 19, 2017
హైదరాబాద్: 'శంకరాభరణం' చిత్రంతో బాలనటిగా అలరించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి తులసి. తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయనకు గురుదక్షిణ ఇవ్వబోతున్నారు. విశ్వనాథ్ గౌరవార్థం రేపు హైదరాబాద్లో 'శంకరాభరణం' పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ నటీనటులను ఒకే వేదికపైకి తెస్తూ 24 విభాగాల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్టు తులసి వెల్లడించారు. మాదాపూర్లోని శిల్పకళావేదికలో రేపు జరిగే ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఎన్టీఆర్ హాజరవుతారని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







