హోటల్‌ కాకతీయలో హైఫై ప్రాజెక్టు ప్రారంభం

- June 20, 2017 , by Maagulf
హోటల్‌ కాకతీయలో హైఫై ప్రాజెక్టు ప్రారంభం

బేగంపేట ఐటిసి కాకతీయ హోటల్‌లో జిహెచ్‌ఎంసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌ సిటీ హై-ఫై ప్రాజెక్టును ప్రారంభించారు.. జిహెచ్‌ఎంసి కమిషనర్‌ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌కు హైఫైని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు.. వరల్డ్‌ హైఫైడే నాడు సంతోషంగా ఉందన్నారు.. నగరవ్యాప్తంగా వైఫై అందించటం ఇండియాలోనే ఇది మొదటిసారి అని, 10 ఎంబిపిఎస స్పీడ్‌తో 30నిముషాలపాటు వైఫైను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com