హోటల్ కాకతీయలో హైఫై ప్రాజెక్టు ప్రారంభం
- June 20, 2017
బేగంపేట ఐటిసి కాకతీయ హోటల్లో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్ సిటీ హై-ఫై ప్రాజెక్టును ప్రారంభించారు.. జిహెచ్ఎంసి కమిషనర్ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హైదరాబాద్కు హైఫైని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు.. వరల్డ్ హైఫైడే నాడు సంతోషంగా ఉందన్నారు.. నగరవ్యాప్తంగా వైఫై అందించటం ఇండియాలోనే ఇది మొదటిసారి అని, 10 ఎంబిపిఎస స్పీడ్తో 30నిముషాలపాటు వైఫైను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









