తొలి ఎండోవ్మెంట్ పార్క్ త్వరలో ప్రారంభం
- June 20, 2017
ప్రపంచంలోనే తొలి ఎండోవ్మెంట్ పార్క్ని ప్రారంభించనున్నట్లు సిటీ ఆఫ్ దుబాయ్ వెల్లడించింది. ఈ పార్క్ ద్వారా కమ్యూనిటీ మెంబర్స్ పామ్ ట్రీస్ని అగ్రికల్చరల్ ఎండోవ్మెంట్ కింద పామ్ ట్రీస్ని డొనేట్ చేయనున్నారు. ఎండోమెంట్ పార్క్ ప్రాజెక్ట్ని దుబాయ్ మునిసిపాలిటీ, మొహమ్మద్ బిన్ రషీద్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎండోవ్మెంట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తున్నాయి. మహమ్మద్ బిన్ రషీద్ సెంటర్ ద్వారా ఎన్నోవేటివ్ ఎండోవ్మెంట్ మెథడ్ అనే కాన్సెప్ట్ని ఈ పార్క్ కోసం వినియోగిస్తున్నారు. ముష్రిఫ్ పార్క్ పక్కనే 15 హెక్టార్లలో ఈ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. చారిటీ డేట్ పార్కింగ్ ఫ్యాక్టరీ ఇందులో ప్రధాన ఆకర్షణ కానుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







