తొలి ఎండోవ్మెంట్ పార్క్ త్వరలో ప్రారంభం
- June 20, 2017
ప్రపంచంలోనే తొలి ఎండోవ్మెంట్ పార్క్ని ప్రారంభించనున్నట్లు సిటీ ఆఫ్ దుబాయ్ వెల్లడించింది. ఈ పార్క్ ద్వారా కమ్యూనిటీ మెంబర్స్ పామ్ ట్రీస్ని అగ్రికల్చరల్ ఎండోవ్మెంట్ కింద పామ్ ట్రీస్ని డొనేట్ చేయనున్నారు. ఎండోమెంట్ పార్క్ ప్రాజెక్ట్ని దుబాయ్ మునిసిపాలిటీ, మొహమ్మద్ బిన్ రషీద్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎండోవ్మెంట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తున్నాయి. మహమ్మద్ బిన్ రషీద్ సెంటర్ ద్వారా ఎన్నోవేటివ్ ఎండోవ్మెంట్ మెథడ్ అనే కాన్సెప్ట్ని ఈ పార్క్ కోసం వినియోగిస్తున్నారు. ముష్రిఫ్ పార్క్ పక్కనే 15 హెక్టార్లలో ఈ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. చారిటీ డేట్ పార్కింగ్ ఫ్యాక్టరీ ఇందులో ప్రధాన ఆకర్షణ కానుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









