భారతీయులు ప్రాణాలతో ఉన్నారని మహ్మూద్ అబ్బాస్ ప్రణబ్ముఖర్జీకి వెల్లడించారు
- October 13, 2015
ఇరాక్లో కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన 38 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నారని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ పాలస్తీనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడితో రామల్లా నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాక్లో కనిపించకుండా పోయిన 38 మంది భారత జాలర్ల గురించి కూడా చర్చించారు.ఆచూకీ తెలియకుండా పోయిన భారతీయులు సురక్షితంగా ఉన్నారని చెప్పారని.. కాని ఈ విషయాన్ని బలపరిచే విధంగా ఎలాంటి ఆధారాలు చూపించలేదని పాలస్తీనాలో భారత అధికార ప్రతినిధి వెల్లడించారు. కనిపించకుండా పోయిన భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బంధించి ఉంటారన్న వూహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







