బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడి
- June 20, 2017
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని సైనికులు కాల్చివేశారు. మంగళవారం రాత్రి బ్రస్సెల్స్ స్టేషన్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి సూట్కేసు బాంబును పేల్చాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు అతన్ని కాల్చివేశారు. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వినియోగించే కోటును ధరించినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడు పేలుడుకు పాల్పడే ముందు అరబిక్ భాషలో దేవుడు గొప్పవాడు అని అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
2016 మార్చిలో బ్రస్సెల్స్లో జరిగిన ఉగ్రదాడిలో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతా దళాలు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









