ప్రభాస్కి భారీ డీల్ ఇచ్చిన కరణ్
- June 21, 2017
నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ఇప్పుడు బాలీవుడ్పై ఫోకస్ పెట్టాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కరణ్ జోహార్ ఆఫర్ చేసిన 150 కోట్ల భారీ డీల్కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఫారిన్ వెకేషన్ నుండి ముంబై వచ్చిన ప్రభాస్కి గ్రాండ్ పార్టీ ఇచ్చాడట ఫిల్మ్మేకర్ కరణ్ జోహార్. ఇక ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్కి ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నాడు.
ఓ టాలీవుడ్ హీరోకి బాలీవుడ్లో ఈ స్థాయిలో ఆఫర్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కరణ్ జోహార్తో ప్రభాస్ 150 కోట్ల డీల్ ఒక విధంగా రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' షూట్లో జాయిన్ కానున్నాడు. ప్రభాస్ సొంత బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ ఫిల్మ్కి సుజీత్ డైరెక్ట్. సాహో ఫినిష్ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లనున్నాడట ప్రభాస్.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







