జులై 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్న బహిరంగ పని నిషేధం
- June 21, 2017
నిప్పులు కురుస్తున్న వేసవి వేడిలో బహిరంగ పని నిషేధ కార్యక్రమంలో రెండునెలల పాటు నిషేధం జూలై 1 వ తేదీ నుంచి అమలులోకి రానుంది. వార్షిక నిషేధంలో భాగంగా మధ్యాహ్నం నుంచి సాయంతరం 4 గంటల కాయలం మధ్యలో బహిరంగ పనులను నిషేధించబడతాయి. బహిరంగ మధ్యాహ్నం పనిని నిషేధిస్తూ 2013 మే 3 న మంత్రివర్గ శాసనం అమలు పర్యవేక్షణ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరిగాయి కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ.మంత్రి జమీల్ హుమాదాన్ ప్రకటించారు. అన్ని ప్రైవేటు కంపెనీలను పని నిషేధానికి అమలకు అనుగుణంగా వ్యవహరించాలని కార్మికులను కాపాడటానికి, వేసవిలో ఉష్ణ ఒత్తిడి, వడదెబ్బ మరియు ప్రాణాంతక ప్రమాదాల నుండి నివారించడానికి కార్మికుల భద్రతకు భరోసా కల్పించాలని ప్రైవేటు కంపెనీలను కోరారు. ఈ పని నిషేధం అమలు విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించనున్నారు. లేదా 500 బహేరిన్ దినార్లు నుండి 2000 బహేరిన్ దినార్ల వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







