మస్కట్లో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 22, 2017
మస్కట్లో ఇండియన్ ఎంబసీ, మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఒమన్లోని పలు యోగా ఆర్గనైజేషన్స్తో కలిసి నిర్వహించింది. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్ని నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 11, 2014న ఈ అంశానికి సంబంధించి రిజల్యూషన్ని పాస్ చేసింది. ఒమన్ సుల్తానేట్తో కలిపి 177 దేశాలు ఈ రిజల్యూషన్కి మద్దతిచ్చాయి.
తాజా వార్తలు
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు









