మస్కట్లో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 22, 2017
మస్కట్లో ఇండియన్ ఎంబసీ, మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఒమన్లోని పలు యోగా ఆర్గనైజేషన్స్తో కలిసి నిర్వహించింది. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్ని నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 11, 2014న ఈ అంశానికి సంబంధించి రిజల్యూషన్ని పాస్ చేసింది. ఒమన్ సుల్తానేట్తో కలిపి 177 దేశాలు ఈ రిజల్యూషన్కి మద్దతిచ్చాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









