మస్కట్లో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 22, 2017
మస్కట్లో ఇండియన్ ఎంబసీ, మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ఒమన్లోని పలు యోగా ఆర్గనైజేషన్స్తో కలిసి నిర్వహించింది. బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ఈవెంట్ని నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 11, 2014న ఈ అంశానికి సంబంధించి రిజల్యూషన్ని పాస్ చేసింది. ఒమన్ సుల్తానేట్తో కలిపి 177 దేశాలు ఈ రిజల్యూషన్కి మద్దతిచ్చాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







