ఆల్ నూరి మసీదును ధ్వంసం చేసిన ఐసిస్ ఉగ్రవాదులు
- June 23, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన గ్రాండ్ ఆల్ నూరి మసీదును సైన్యం ధ్వంసం చేసింది. ఐసిస్ పురుడుపోసుకున్న మోసుల్ నగరంలోని చారిత్రక మసీదుపై దాడిచేసినట్లు ఇరాక్ మిలటరీ వెల్లడించింది. 2014లో ఐసిస్ అధినేత అబుబకర్ ఆల్ బాగ్దాది ఈ మసీదునుంచే కాలిఫత్ చట్టాన్నిఅమలుచేస్తామని ప్రకటించాడు. 45మీటర్ల ఎత్తైన ఈ మినార్ పై నల్లజెండాలను ఎగురవేసి తమ ప్రత్యేక సామ్రాజ్యంగా ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఇస్లామిక్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ మాత్రం అమెరికా వైమానిక దాడిలో మసీదు దెబ్బతిన్నదని ప్రకటించగా.. అమెరికా సైన్యం దాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







