ఆల్ నూరి మసీదును ధ్వంసం చేసిన ఐసిస్ ఉగ్రవాదులు
- June 23, 2017ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన గ్రాండ్ ఆల్ నూరి మసీదును సైన్యం ధ్వంసం చేసింది. ఐసిస్ పురుడుపోసుకున్న మోసుల్ నగరంలోని చారిత్రక మసీదుపై దాడిచేసినట్లు ఇరాక్ మిలటరీ వెల్లడించింది. 2014లో ఐసిస్ అధినేత అబుబకర్ ఆల్ బాగ్దాది ఈ మసీదునుంచే కాలిఫత్ చట్టాన్నిఅమలుచేస్తామని ప్రకటించాడు. 45మీటర్ల ఎత్తైన ఈ మినార్ పై నల్లజెండాలను ఎగురవేసి తమ ప్రత్యేక సామ్రాజ్యంగా ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఇస్లామిక్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ మాత్రం అమెరికా వైమానిక దాడిలో మసీదు దెబ్బతిన్నదని ప్రకటించగా.. అమెరికా సైన్యం దాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్