నేపాల్ లో క్షేమంగా మానస సరోవర యాత్రికులు

- June 23, 2017 , by Maagulf
నేపాల్ లో క్షేమంగా మానస సరోవర యాత్రికులు

నేపాల్ మానససరోవరం యాత్రలో 21 మంది తెలుగు యాత్రికులు చిక్కుకోవడంతో ఆందోళన నెలకొంది. ఏపీ భవన్‌ అధికారులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు వారిని నేపాల్ నుంచి ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com