కార్డియాక్ అరెస్ట్తో వలసదారుడి మృతి
- June 23, 2017
బహ్రెయిన్:భారతీయ వలసదారుడొకరు మనామాలోని అపార్ట్మెంట్లో మృతిచెంది కన్పించారు. ఉదయం 5.30 నిమిషాల సమయంలో అతన్ని గుర్తించడం జరిగింది. సేల్స్ రిప్రెజెంటేటివ్గా పనిచేస్తున్న సుథాకర్ రాజేంద్రన్ని మృతుడిగా గుర్తించారు అధికారులు. హార్ట్ ఎటాక్తో రాజేంద్రన్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అచేతనావస్థలో ఉన్న అతన్ని సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. ఏజెంట్ని సంప్రదించి రాజేంద్రన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు వివరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







