నేటి నుంచే మహిళల ప్రపంచకప్
- June 23, 2017
డర్బీ: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్లో నేడు టైటిల్ వేట మొదలెట్టనున్నది. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న మిథాలీరాజ్ సేన తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో తలపడనున్నది. నేడు జరిగే మరో మ్యాచ్లో న్యూజిలాండ్, శ్రీలంక మహిళలు పోటీపడనున్నారు. కెప్టెన్ మిథాలీరాజ్ సహా హర్మన్ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతి మందన, మోన మెష్రమ్లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్లో బౌలింగ్ విభాగం సైతం పటిష్టంగానే కనిపిస్తోంది. బలమైన ఇంగ్లాండ్ను ఓడించాలంటే మిథాలీసేన సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానున్నది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







