ఈద్ అల్-ఫితర్ సెలవు ప్రకటించిన భారత రాయబార కార్యాలయం
- June 24, 2017
కువైట్:సుప్రసిద్ధ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా, భారత రాయబార కార్యాలయం సెలవును తెలిపింది. ఆకాశంలో నెలవంక కనబడే సందర్భాన్ని బట్టి జూన్ 25 వ తేదీ ఆదివారం లేదా సోమవారం గాని రాయబార కార్యాలయం మూసివేయబడుతుంది. సెలవు సమయంలో అత్యవసర సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. భారత రాయబార కార్యాలయం అందరికీ హ్యాపీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









