చైనాలో విషాదం కొండచరియలు విరిగి 15మంది మృతి
- June 24, 2017
-120 మంది గల్లంతు.. చైనాలో దుర్ఘటన
చైనాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 15మంది మృతిచెందారు. దాదాపు 120 మంది ఆచూకీ గల్లంతయింది. వారు శిథిలాల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం 6గంటలకు నైరుతి చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో జరిగింది. టిబెట్, కియాంగ్ పరిధిలో ఉన్న అబూ పర్వతంలోని కొంత భాగం కూలి జిన్మో గ్రామంపై పడింది. దీంతో 62 ఇండ్లు నేలమట్టమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









