చైనాలో విషాదం కొండచరియలు విరిగి 15మంది మృతి
- June 24, 2017
-120 మంది గల్లంతు.. చైనాలో దుర్ఘటన
చైనాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో 15మంది మృతిచెందారు. దాదాపు 120 మంది ఆచూకీ గల్లంతయింది. వారు శిథిలాల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం ఉదయం 6గంటలకు నైరుతి చైనాలోని సిచువాన్ రాష్ట్రంలో జరిగింది. టిబెట్, కియాంగ్ పరిధిలో ఉన్న అబూ పర్వతంలోని కొంత భాగం కూలి జిన్మో గ్రామంపై పడింది. దీంతో 62 ఇండ్లు నేలమట్టమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









