సింధుకు 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- June 25, 2017హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫె డరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జేఎఫ్ఐ) ప్రతి ఏడాది ప్రకటించే 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైద రాబాద్లో జరిగిన ఎస్జేఎఫ్ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్ హాకీ జట్టును 'బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు వరించింది. గత డిసెంబర్లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటిం చారు. ఇక సెప్టెంబర్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!