15 ఏళ్ళ జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం
- June 26, 2017
బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు నిందితులకు పదిహేనేళ్ళ ఐలు శిక్షను సమర్థించింది. మూడేళ్ళ క్రితం ఓ ఫ్యూల్ స్టేషన్పై ఈ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫైర్బాంబ్స్ని పేల్చడం, అలాగే సిలెండర్ బాంబ్ని వినియోగించడం ద్వారా ఆ ఫ్యూయల్ స్టేషన్లో భయోత్పాతం కలిగించారు. ఈ ఘటనలో ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది, చాకచక్యంగా తప్పించుకున్నారు. విచారణలో, సిబ్బంది న్యాయస్థానం యెదుట నాటి పరిస్థితుల్ని వివరించారు. దుండగులు తమను కత్తితో బెదిరించి, ఫ్యూయల్ స్టేషన్కి నిప్పంటించినట్లు వారు చెప్పారు. సకాలంలో సివిల్ డిఫెన్స్ టీమ్ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్









