15 ఏళ్ళ జైలు శిక్షను సమర్థించిన న్యాయస్థానం
- June 26, 2017
బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు నిందితులకు పదిహేనేళ్ళ ఐలు శిక్షను సమర్థించింది. మూడేళ్ళ క్రితం ఓ ఫ్యూల్ స్టేషన్పై ఈ ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫైర్బాంబ్స్ని పేల్చడం, అలాగే సిలెండర్ బాంబ్ని వినియోగించడం ద్వారా ఆ ఫ్యూయల్ స్టేషన్లో భయోత్పాతం కలిగించారు. ఈ ఘటనలో ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది, చాకచక్యంగా తప్పించుకున్నారు. విచారణలో, సిబ్బంది న్యాయస్థానం యెదుట నాటి పరిస్థితుల్ని వివరించారు. దుండగులు తమను కత్తితో బెదిరించి, ఫ్యూయల్ స్టేషన్కి నిప్పంటించినట్లు వారు చెప్పారు. సకాలంలో సివిల్ డిఫెన్స్ టీమ్ రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







