దోహా ఎక్సిబిషన్లో ఎంటర్టైన్మెంట్ సిటీ ,కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం
- June 27, 2017
ఖతార్ సమ్మర్ ఫెస్టివల్ అభిమాన కుటుంబాలకు ఒక ఆకర్షణగా మారింది. .ఎంటర్టైన్మెంట్ సిటీ, శనివారం దోహా ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ప్రారంభించబడింది .ఎంటర్టైన్మెంట్ సిటీలో పలు కార్యకలాపాల శ్రేణి విస్తృతంగా సందర్శకులను ఆకర్షించింది. ఈ సంవత్సరం వేడుకకు ప్రత్యేకమైన సమర్పణలు, సాహసం కోసం చూస్తున్న కుటుంబాలు మరియు పిల్లలకు " సరదాతో సవాలుతో జూడిన అనుభవాన్ని" అందిస్తాయి.అంతే కాకుండా , నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైననాటి నుండి తొలిసారిగా, ఈ వేదికలలో క్రీడల కార్యక్రమాలలో సందర్శకులను పాల్గొనడానికి ఒక జిప్ లైన్, బాస్కెట్బాల్ పోటీ (3-పైన -3) మరియు పెయింట్బాల్ అరేనాలను ప్రవేశపెట్టారు .అంతేకాకుండా, ఎంటర్టైన్మెంట్ సిటీ 11 విభాగాలలో 87 రకాల ఆటలు, ఆర్కేడ్ గేమ్స్, పసిపిల్లల ఆటలు, వర్చువల్ రియాలిటీ గేమ్స్, నైపుణ్య ప్రదర్శనతో కూడిన క్రియాశీల గేమ్స్, స్పోర్ట్స్ పోటీలు, టెక్ హబ్, షూటింగ్ రేంజ్, టింబ కార్లు మరియు బ్రిక్లిన్ లెగో ఉన్నాయి. కతర్ యొక్క ఏకైక పట్టణ మరియు కుటుంబ వినోద సమర్పణలను ప్రదర్శించే లక్ష్యంతో ఖతార్ సమీర్ ఫెస్టివెల్ యొక్క ప్రయత్నాలలో భాగంగా సిటీని కూడా పేర్కొనవచ్చు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









